- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
TSPSC : కొనసాగుతున్న టాప్ స్కోరర్ల విచారణ
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్ డెస్క్: టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. డీఏవో పరీక్ష టాప్ స్కోరర్లు, రాహుల్, శాంతి, సుచరితలను సిట్ అధికారులు విచారిస్తున్నారు. చంచల్ గూడ నుంచి నిందితులను సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. మరో వైపు సిట్ విచారణకు ఈ కేసులో కీలకంగా ఉన్న రేణుక విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో యూజర్ ఐడీ, పాస్ వర్డ్ వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదు. కస్టోడియన్ శంకర్ లక్ష్మీపై సిట్ అధికారుల అనుమానాలు బలపడుతున్నాయి.
Next Story